Top-10

Scheme: జస్ట్ దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు.. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి.

ఎస్బీఐ విద్యార్థులకు శుభవార్త అందించింది. రూ.15 వేల నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్ షిప్ అందించనుంది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైనవారు అప్లై చేసుకోవాలని సూచించింది. పేద విద్యార్థులు చదువుకు...

Thalliki Vandanam: ‘తల్లికి వందనం’ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఇలా చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. బుధవారం నుంచి నిధులను విడుదల చేస్తోంది. 24వ తేదీలోగా విడతల వారీగా అందరికీ అందించనుంది. 22వ తేదీన కొంతమంది ఖాతాల్లో జమ...

Bhogapuram: గ్రాండ్‌గా అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బుధవారం (జూలై 22) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీన జరగనున్న అల్లూరి సీతారామరాజు...

అవినీతికి చెక్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గెజిటెడ్ అధికారులకు కొత్త నిబంధనలు..

రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాలనా వ్యవస్థలో అవినీతికి చెక్ పెడుతూ, నిఘాను పటిష్టం చేసేందుకు గెజిటెడ్ అధికారులకు అగ్రీడ్...

Andhra News: ఏపీలో ఫిల్మ్ ఛాంబర్ నిర్మాణానికి లైన్‌ క్లియర్.. ఎక్కడ కట్టబోతున్నారంటే?

ఏపీలో సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లేందుకు అడుగులు పడుతున్నాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విశాఖ నగరంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు ముందుకు...

Popular

Subscribe

spot_imgspot_img