ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేతన్న సేవలో పథకం సొమ్మును ఇటీవల ప్రభుత్వం లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున అందించింది. అయితే కొంతమంది అర్హులకు...
ఇంజినీరింగ్ మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్లో 70.87 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్నత విద్యాశాఖ ఆగస్టు 9న కౌన్సెలింగ్ వివరాలను వెల్లడించింది. గత రెండేళ్లుగా ఇంజినీరింగ్ కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీ...
ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్యాలెన్స్ బైక్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. పెడల్స్ లేకుండా రూపొందించిన ఈ తేలికపాటి సైకిల్ పిల్లలు సాధారణ సైకిల్కు మారే ముందు...
మాల్ లేదా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు రూ.99, రూ.199, రూ.499, రూ.999 వంటి ధరలు తరచుగా కనిపిస్తుంటాయి. రూ.100కు బదులు రూ.99, రూ.1000కు బదులు రూ.999గా ధర నిర్ణయించడం వెనుక కంపెనీల మార్కెటింగ్...
ఏపీ EAMCET 2026 కౌన్సెలింగ్లో భాగంగా తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి. కౌన్సెలింగ్లో పాల్గొన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి తమకు కేటాయించిన సీటు వివరాలను చెక్ చేసుకోవచ్చు....