Trending News

జో ఖేలేగా వో ఖిలేగా”.. కామన్వెల్త్ విజేతలతో ప్రధాని మోదీ సందడి.. 2030 శతాబ్ది గేమ్స్‌కు భారత్ గ్రాండ్ వెల్‌కమ్!

PM Narendra Modi, CWG 2026 Medallists: గ్లాస్గోలో సాధించిన ఈ విజయం భారత క్రీడారంగంలో ఒక నూతన శకానికి నాంది పలికింది. ప్రధాని మోదీ అందించిన ప్రోత్సాహం రాబోయే ఆసియా క్రీడలు,...

భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల బూమ్‌.. 2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు! నిరుద్యోగులకు పండగే..

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. జూలై 2026లో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల రిటైల్ అమ్మకాలు 32,928 యూనిట్లకు చేరాయి. గతేడాది జూలైలో నమోదైన 17,981 యూనిట్లతో పోలిస్తే ఇది...

నైపుణ్యాలతోనే ఉద్యోగాలు

డిగ్రీలు, ప్రతిభ, ఎదగాలన్న బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ నైపుణ్యాలు ఉంటేనే యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. డిగ్రీలు, ప్రతిభ ఉన్నప్పటికీ.. ఉద్యోగ అవకాశాలు...

యూపీఐ చెల్లింపులు ఉచితమే: ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్

దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ చెల్లింపులపై వినియోగదారులకు ఎలాంటి రుసుము విధించబోమని ఫోన్‌పే సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)...

Tirumala: ఫొటోలో చూసి అమాయకులు అనుకునేరు.. తిరుమలలో వీళ్లు చేసే పనులు తెలిస్తే ఛీ అంటారు..

తిరుమలకు వచ్చే భక్తులారా జాగ్రత్త.. గదులు ఇప్పిస్తామంటూ వచ్చే దళారులను నమ్మి మోసపోకండి. నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ రూమ్‌లను బుక్ చేసి, భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల కేటుగాళ్ల...

Popular

Subscribe

spot_imgspot_img