ఆంధ్రప్రదేశ్లో మాతా–శిశు సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు ప్రవేశపెట్టనున్న 'తల్లీ - బిడ్డ...
ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పాటైన భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్టు మధ్య...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత నెల రోజులుగా దేశంలో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ, అంతరిక్ష రంగంలో యువత...
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శివ, సిద్ధ యోగాల ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాశులకు శివయ్య ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు...
అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని భక్తులను ఉంచితంగా అయోధ్య రామయ్య దర్శనం కల్పిస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎంపీ సీఎం రమేష్ నిలబెట్టుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అనకాపల్లి నుంచి 1500 మంది...