హ్యుందాయ్ బంపరాఫర్.. కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు.. ఏ మోడల్‌పై ఎంతో ఫుల్ లిస్ట్ ఇదిగో..

Date:

దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు.. విక్రయాలు పెంచుకునేందుకు ఆఫర్లు తీసుకొస్తూనే ఉంటాయి. ఇప్పుడు హ్యుందాయ్ మోటార్ ఇండియా.. ఏప్రిల్ నెలలో పలు మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. గరిష్ఠంగా రూ. 1.10 లక్షల వరకు వెర్నా ఐవీటీ మోడల్‌పై తగ్గింపులు అందిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవలి కాలంలో కార్లను కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అవసరాలు అలా పెరిగిపోవడమో లేదా.. కార్ల ధరలు తగ్గడమో.. ఆదాయం పెరగడమో.. ఇలా ఏదైనా కారణం కావొచ్చు. కార్ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో రోడ్లపైకి వచ్చే కార్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే గతేడాది కేంద్ర ప్రభుత్వం చిన్న కార్లపై జీఎస్టీని భారీగా తగ్గించింది. 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించగా.. ఇంకా అదనంగా సెస్ కూడా తొలగించింది. ఈ క్రమంలో వెంటనే కార్ల తయారీ కంపెనీలు ఈ జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాల్ని కస్టమర్లకు బదిలీ చేశాయి. దీనికి అదనంగా ఇతర ఆఫర్లను కూడా అందించాయి. దీంతో 2025 సెప్టెంబర్- అక్టోబరులో సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. రికార్డులన్నీ బద్దలు కొట్టాయి

ఇంకా పోటీ విపరీతంగా పెరిగిపోయింది. పోటాపోటీగా కొత్త కొత్త మోడళ్లను తీసుకొస్తుండగా.. ఇదే సమయంలో పాత మోడల్స్‌ను వేగంగా విక్రయించేందుకు ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. సాధారణంగా ఇయర్ ఎండ్ వేళ ఇలా ఎక్కువగా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కానీ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పుడు ఏప్రిల్ నెలకుగానూ తన వేర్వేరు మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. గరిష్ఠంగా రూ. 1.10 లక్షల వరకు తగ్గింపులు ఇస్తుండటం విశేషం.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...