సౌతాఫ్రికా గెలవాలని కోరుకుంటున్న భారత్!

Date:

టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో భాగంగా ఇవాళ దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ ఫలితం చివర్లో భారత్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ దక్షిణాఫ్రికా గెలవాలని భారత్‌ కోరుకోవాలి.

టీ 20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో ఒక్క ఓటమి భారత్ సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసింది. టీమిండియా తదుపరి మ్యాచ్‌ల్లో భారీ గెలుపుతో పాటు, ఇతర జట్ల విజయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే ఇవాళ(గురువారం) భారత్, జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7:00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు మరో మ్యాచ్ ఫలితం కోసం టీమిండియా ఎదురు చూస్తుంది. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవాలని భారత్ కోరుకుంటుంది.

ABN , Publish Date – Feb 26 , 2026 | 08:01 AM

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...