పనిమనిషికి కోటి రూపాయల బంగ్లా, థార్ వెహికిల్‌లో పనికి.. బిహార్ డీఎస్పీ అక్రమాస్తుల కేసులో విస్తుగొలిపే అంశాలు

Date:

పనిమనిషికి కోటి రూపాయల విలువ చేసే బంగ్లా, రూ.35 లక్షల విలువ చేసే థార్ కారు ఉందంటే మామూలు విషయం కాదు. అంత పెద్ద ఇల్లు, ఖరీదైన కారు ఉన్నప్పుడు ఆమె పనిమనిషిగా ఇళ్లలో పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా. అయినా సరే ఓ బెంగాల్ మహిళ మాత్రం బిహార్లోని ఓ పోలీసు అధికారి ఇంట్లో పనిమనిషిగా పని చేస్తోంది. ఇక్కడే మీకు అనుమానం వచ్చి ఉంటుంది. మీ అనుమానం నిజమే, అయితే అంతకు మించిన విషయాలు చాలానే ఉన్నాయి. అవేంటో చదివేయండి.

ఓ పోలీసు అధికారి అక్రమాస్తుల వ్యవహారం ఇప్పుడు బిహార్లో హాట్ టాపిక్‌గా మారింది. డీఎస్పీ స్థాయి అధికారి అయిన గౌతమ్ కుమార్‌.. రూ.80 కోట్ల విలువైన అక్రమాస్తుల కేసు కారణంగా సస్పెండ్ అయ్యారు. ఆర్థిక నేరాల విభాగం (ఎకనమిక్ అఫెన్సివ్ వింగ్- ఈఓయూ) అధికారులు గౌతమ్ కుమార్ చివరిగా పని చేసిన కిషన్‌గంజ్‌లో జరిపిన సోదాల్లో.. పలు ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. డీఎస్పీ భార్య రూబీ కశ్యప్‌తోపాటు గర్ల్ ఫ్రెండ్ పేరిట కూడా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు పనిమనిషి పారో అలియాస్ పూజ పేరిట కూడా ఆయన ఆస్తులు కొనుగోలు చేసినట్లు తేలింది. గర్ల్ ఫ్రెండ్‌ ద్వారా ఆయనకు ఒక బిడ్డ కూడా పుట్టిందని తెలుస్తోంది.

ఓ పోలీసు అధికారి అక్రమాస్తుల వ్యవహారం ఇప్పుడు బిహార్లో హాట్ టాపిక్‌గా మారింది. డీఎస్పీ స్థాయి అధికారి అయిన గౌతమ్ కుమార్‌.. రూ.80 కోట్ల విలువైన అక్రమాస్తుల కేసు కారణంగా సస్పెండ్ అయ్యారు. ఆర్థిక నేరాల విభాగం (ఎకనమిక్ అఫెన్సివ్ వింగ్- ఈఓయూ) అధికారులు గౌతమ్ కుమార్ చివరిగా పని చేసిన కిషన్‌గంజ్‌లో జరిపిన సోదాల్లో.. పలు ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. డీఎస్పీ భార్య రూబీ కశ్యప్‌తోపాటు గర్ల్ ఫ్రెండ్ పేరిట కూడా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు పనిమనిషి పారో అలియాస్ పూజ పేరిట కూడా ఆయన ఆస్తులు కొనుగోలు చేసినట్లు తేలింది. గర్ల్ ఫ్రెండ్‌ ద్వారా ఆయనకు ఒక బిడ్డ కూడా పుట్టిందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...