పనిమనిషికి కోటి రూపాయల బంగ్లా, థార్ వెహికిల్‌లో పనికి.. బిహార్ డీఎస్పీ అక్రమాస్తుల కేసులో విస్తుగొలిపే అంశాలు

Date:

పనిమనిషికి కోటి రూపాయల విలువ చేసే బంగ్లా, రూ.35 లక్షల విలువ చేసే థార్ కారు ఉందంటే మామూలు విషయం కాదు. అంత పెద్ద ఇల్లు, ఖరీదైన కారు ఉన్నప్పుడు ఆమె పనిమనిషిగా ఇళ్లలో పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా. అయినా సరే ఓ బెంగాల్ మహిళ మాత్రం బిహార్లోని ఓ పోలీసు అధికారి ఇంట్లో పనిమనిషిగా పని చేస్తోంది. ఇక్కడే మీకు అనుమానం వచ్చి ఉంటుంది. మీ అనుమానం నిజమే, అయితే అంతకు మించిన విషయాలు చాలానే ఉన్నాయి. అవేంటో చదివేయండి.

ఓ పోలీసు అధికారి అక్రమాస్తుల వ్యవహారం ఇప్పుడు బిహార్లో హాట్ టాపిక్‌గా మారింది. డీఎస్పీ స్థాయి అధికారి అయిన గౌతమ్ కుమార్‌.. రూ.80 కోట్ల విలువైన అక్రమాస్తుల కేసు కారణంగా సస్పెండ్ అయ్యారు. ఆర్థిక నేరాల విభాగం (ఎకనమిక్ అఫెన్సివ్ వింగ్- ఈఓయూ) అధికారులు గౌతమ్ కుమార్ చివరిగా పని చేసిన కిషన్‌గంజ్‌లో జరిపిన సోదాల్లో.. పలు ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. డీఎస్పీ భార్య రూబీ కశ్యప్‌తోపాటు గర్ల్ ఫ్రెండ్ పేరిట కూడా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు పనిమనిషి పారో అలియాస్ పూజ పేరిట కూడా ఆయన ఆస్తులు కొనుగోలు చేసినట్లు తేలింది. గర్ల్ ఫ్రెండ్‌ ద్వారా ఆయనకు ఒక బిడ్డ కూడా పుట్టిందని తెలుస్తోంది.

ఓ పోలీసు అధికారి అక్రమాస్తుల వ్యవహారం ఇప్పుడు బిహార్లో హాట్ టాపిక్‌గా మారింది. డీఎస్పీ స్థాయి అధికారి అయిన గౌతమ్ కుమార్‌.. రూ.80 కోట్ల విలువైన అక్రమాస్తుల కేసు కారణంగా సస్పెండ్ అయ్యారు. ఆర్థిక నేరాల విభాగం (ఎకనమిక్ అఫెన్సివ్ వింగ్- ఈఓయూ) అధికారులు గౌతమ్ కుమార్ చివరిగా పని చేసిన కిషన్‌గంజ్‌లో జరిపిన సోదాల్లో.. పలు ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. డీఎస్పీ భార్య రూబీ కశ్యప్‌తోపాటు గర్ల్ ఫ్రెండ్ పేరిట కూడా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు పనిమనిషి పారో అలియాస్ పూజ పేరిట కూడా ఆయన ఆస్తులు కొనుగోలు చేసినట్లు తేలింది. గర్ల్ ఫ్రెండ్‌ ద్వారా ఆయనకు ఒక బిడ్డ కూడా పుట్టిందని తెలుస్తోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...