Homenewsతండ్రికి గుండెపోటు పెళ్లి వాయిదా ఆ బాధలో స్మృతి మంధాన షాకింగ్ డెసిషన్!

తండ్రికి గుండెపోటు పెళ్లి వాయిదా ఆ బాధలో స్మృతి మంధాన షాకింగ్ డెసిషన్!

Published on

spot_img

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన పెళ్లి అనుకోని విధంగా వాయిదా పడింది. ఆదివారం (నవంబర్ 23) మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగాల్సి ఉంది. కానీ అదే రోజు ఉదయం కుటుంబంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటన కారణంగా పెళ్లిని వాయిదా వేశారు.

ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకుంటున్న సమయంలో స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానకు అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. పరిస్థితి విషమించడంతో వెంటనే సాంగ్లీలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

తండ్రికి అస్వస్థత కలగడంతో స్మృతి మంధాన ఒక భావోద్వేగపూరితమైన కఠిన నిర్ణయం తీసుకున్నారు. స్మృతి మేనేజర్ తుహిన్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి శ్రీనివాస్ మంధాన పూర్తిగా కోలుకునే వరకు పెళ్లి చేసుకోకూడదని స్మృతి స్వయంగా నిర్ణయించుకున్నారు.

అందుకే పెళ్లిని వాయిదా వేశారు.. అంతేకాకుండా, స్మృతి తన సోషల్ మీడియాలో కూడా ఈ బాధను పంచుకున్నారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఎంగేజ్‌మెంట్ వీడియోతో సహా, పెళ్లికి సంబంధించిన పోస్టులు అన్నింటినీ తొలగించారు. స్మృతి మంధాన తీసుకున్న ఈ అకస్మాత్తు నిర్ణయం ఆమె అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది.

Latest articles

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త నేటి నుంచి లడ్డూలు ఉచితంగా ఇస్తారు

శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు శుభవార్త. డిసెంబర్ 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు...

More like this

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...