Simhachalam Temple Chandanotsavam Arrangements Review:
సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై విశాఖపట్నం జిల్లా ఇన్చార్జ్ మంత్రి Dola Sree Bala Veeranjaneya Swamy సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లపై...
ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఏర్పడిన ఎల్పీజీ సంక్షోభంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్యాస్ కొరతను ఎదుర్కొనే చర్యలపై ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, అవి పరిమిత ఫలితాలకే పరిమితమవుతున్న నేపథ్యంలో...
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. త్వరలోనే ప్రజలు సరైన...
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలోని విద్యాసంస్థలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం రూ.118.89 కోట్ల నిధులను కేటాయించి, డిజిటల్ తరగతి గదులు, కొత్త హాస్టల్...
ఏపీ కేబినెట్ సమావేశానికి ఆరుగురు మంత్రులు గైర్హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఆరుగురు మంత్రులు హాజరుకాలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా నాదెండ్ల...