వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలుగురాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ కేంద్ర గుడ్న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలోని రుతుపవణ ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు మోస్తరు...
ఏపీకి కేంద్రం కొత్త రైల్వే లైన్ ప్రకటించింది. ఏపీ మీదుగా కొత్త రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టును ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం...
WhatsApp's New AI Scam Alert.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్య భాగమైపోయింది. అయితే సైబర్ నేరగాళ్లకు కూడా ఇది పెద్ద అడ్డాగా మారింది. రకరకాల...
ఇంటర్నెట్ వినియోగం ప్రపంచవ్యాప్తంగా చారిత్రక స్థాయికి చేరుకుంది. 2025 నాటికి సుమారు 6 బిలియన్ మంది, అంటే ప్రపంచ జనాభాలో 74 శాతం మంది ఆన్లైన్లోనే ఉంటున్నారు. అయినప్పటికీ దాదాపు 2.2 బిలియన్...
NEET UG 2026 కౌన్సెలింగ్ రౌండ్-1 సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల వాయిదా పడింది. ఆగస్టు 19న విడుదల కావాల్సిన ఫలితాన్ని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ఆగస్టు 21న విడుదల చేయనుంది....