అనంతపురం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి...
దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని...
చిత్తూరులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం...
స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలు మనకు నిరంతరం స్ఫూర్తినిస్తాయి. ఆ స్ఫూర్తితో ప్రజల భద్రత, శాంతి కోసం మరింత అంకితభావంతో పనిచేయడం మన బాధ్యత.దేశ రక్షణలో ముందుండి సేవలందిస్తున్న పోలీసు సిబ్బందికి...
స్వాతంత్య్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ… వారి ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరం పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ… దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.