కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం బొమ్మలూరు (కల్లపరు) టోల్గేట్ సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం (జూలై 28) తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో రాజమండ్రికి చెందిన ప్రముఖ...
వ్యవసాయ రంగంలో నీటిపారుదల అత్యంత కీలకమైన అంశం. పంటలకు సరైన సమయంలో నీరు అందించేందుకు విద్యుత్ అవసరం కాగా, తరచూ విద్యుత్ కోతలు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా...
హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి రంగనాథ్ను తొలగించాలని.. ఆయన స్థానంలో అర్హులైన అధికారిని నియమించాలని సీఎస్కు తెలంగాణ హైకోర్టు...
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వన్ప్లస్ భారత్లో ఇప్పటివరకు అందిస్తూ వచ్చిన ఆక్సిజన్ OSకు స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే లక్ష్యంతో కంపెనీ భవిష్యత్తులో కేవలం కలర్ఓఎస్ను మాత్రమే తీసుకురానుంది. టెక్...
తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారు. ఐసీయూలో చికిత్స...