ఏపీలో రూ.15,000 కోట్ల పెట్టుబడి.. 45 వేల మందికి ఉపాధి అవకాశాలు.. సీఎం కీలక ఒప్పందం!
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి కీలక అడుగు పడింది. దుగరాజపట్నంలో MDL భాగస్వామ్యంతో రూ.15 వేల కోట్లతో గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్ ఏర్పాటు కానుంది, 45 వేల ఉద్యోగాలు. SIPB ద్వారా…
