సతీమణి భారతితో కలిసి ఇంట్లో దీపావళి సంబరాలు జరుపుకున్న వైఎస్ జగన్..

0
18
  • మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.
  • బెంగళూరులోని నివాసంలో సతీమణి భారతితో కలిసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టపాసులు పేలుస్తూ దీపావళి పండుగ జరుపుకున్నారు.
  • ఈ సందర్భంగా దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.