Month: September 2026

Central Government: కేంద్రం నుంచి అదిరిపోయే స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.3 వేలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్కుంటే చాలు

కేంద్రం నుంచి పెన్షన్ పొందాలనుకుంటున్నారా.. మీరు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు కానక్కర్లేదు. మీరు ప్రతీ నెలా రూ.3 వేల పింఛన్ పొందవచ్చు. ఇందుకోసం కేంద్రం ఒక పథకం…

డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్

తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాను ఎప్పుడైనా రాజకీయాల్లో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే.. పదవికి…

బీజేపీ ఎమ్మెల్యే ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గానికి టీడీపీ కొత్త ఇంఛార్జ్.. ఎవరీ శ్యామలరావు?

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా లంక శ్యామలరావును పార్టీ అధిష్ఠానం నియమించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ…

ఏపీలో కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త లబ్ధిదారుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. సెప్టెంబర్ 7 నుంచి వారం రోజుల పాటు అర్హులైన…

వంగవీటి రాధాకు హైదరాబాద్ వ్యక్తి బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు, పాస్‌పోర్ట్ కోసం ఫోన్ చేస్తే!

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కుమార్తె మైనర్ పాస్‌పోర్ట్ దరఖాస్తు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పాస్‌పోర్ట్ కోసం హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెన్సీని సంప్రదించగా.. రూ.35 వేలు…

Rains: తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న వర్షాల జోరు.. వాతావరణశాఖ నుంచి చల్లని కబురు.. రాబోయే రెండ్రోజులు జాగ్రత్త..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండ్రోేజుల పాటు పలు జిల్లాలకు వర్షసూచన జారీ చేసింది. పలు ప్రాంతాల్లో విస్తరంగా వర్షాలు పడే…

కొత్త పింఛన్ల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

కొత్త ఫించన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఫించన్లు అందించేందు సిద్ధమైంది. ఈమేరకు ప్రభుత్వం…

నిరుద్యోగులకు ఎగిరి గంతేసే వార్త.. 2029లోగా వరుసగా మరో మూడు DSC నోటిఫికేషన్‌లు

రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించనుంది. 2029లోగా మరో మూడు డీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు…

చంద్రబాబు అధికారంలో ఉంటే సాగునీటికి కొత్త కళే: కాల్వ శ్రీనివాసులు

అమరావతి: చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రంలో సాగు, తాగునీటి రంగానికి కొత్త కళ వస్తుందని ప్రభుత్వ విప్‌ కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాయలసీమ నుంచి…

ఆంధ్రా పేపర్ మిల్లుపై పవన్ కళ్యాణ్ ఫైర్.. గోదావరిని సగం కాలుష్యం చేసేది మీరేనంటూ ఆగ్రహం

రాజమహేంద్రవరం: ఆంధ్రా పేపర్స్‌ లిమిటెడ్‌ నుంచి భారీగా కాలుష్యం విడుదల అవుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న…