Month: September 2026

దసరాకు ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. సీఎం అభ్యర్థిపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు..

విజయదశమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. దసరాకు పార్టీని ప్రకటించనున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన రాజకీయ…

స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లాలవారీగా టీడీపీ ఇంఛార్జ్‌లు.. ఎమ్మెల్యేలను కాదని, వారికి అభ్యర్థుల ఎంపిక బాధ్యత

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. కూటమి పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జనసేన కమిటీలను ప్రకటించగా.. తాజాగా టీడీపీ 28 జిల్లాలకు ఎన్నికల ఇన్‌చార్జ్‌లను…

Home Loan vs Personal Loan: అత్యవసరంగా డబ్బు కావాలా? హోమ్ లోన్ టాప్-అప్ vs పర్సనల్ లోన్.. ఏది బెస్ట్?

అత్యవసరంగా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు చాలామంది వెంటనే పర్సనల్ లోన్ వైపు చూస్తారు. అయితే ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్న వారికి మరో అవకాశం కూడా…

“మహిళలపై అసభ్య పదజాలాన్ని అస్సలే సహించం”: త్రిష వివాదం తర్వాత సీఎం విజయ్ కామెంట్లు

తమిళనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి విజయ్ మహిళల గౌరవం, రాజకీయాల్లో హుందాతనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నటి త్రిషను ఉద్దేశించి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అనుచిత…

ప్రైవేటీకరణ కాదు.. రాకెట్లు, శాటిలైట్ల తయారీలో ప్రైవేట్ సంస్థలకు ప్రాధాన్యం.. ఇస్రో క్లారిటీ

ఇస్రో ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలకు సంస్థ స్పష్టత ఇచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించే ఆలోచన లేదని, అలాగే సంస్థ ప్రాధాన్యతను తగ్గించే ప్రసక్తే లేదని వెల్లడించింది. అయితే రాకెట్లు,…

భారత్ ఆయిల్ కొనేది వాళ్ల కోసమే.. మాకు సాయం చేయడానికి కాదు.. రష్యా కీలక వ్యాఖ్యలు

ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభమైన తర్వాత అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు మాస్కోపై కఠినమైన ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా చమురు ఎగుమతులపై తీవ్ర…

రూ.3.37 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్ల పునర్నిర్మాణానికి శంకుస్థాపన…

పెనుగంచిప్రోలు, సెప్టెంబర్ 7: భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణ పనులకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సోమవారం…

జెన్-జీపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నిజాయితీపరులు అంటూ ప్రశంసలు

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి జెన్-జీ యువతపై ప్రశంసలు కురిపించారు. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. నేటి యువతకు తమ లక్ష్యాన్ని ఎలా…

కుల మతాలకతీతంగా సేవలందించాలి

నందిగామ బీజేపీ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. నందిగామ నియోజకవర్గంలో నూతనంగా…

రూ.21 కోట్లు ఎలా రాబట్టాలో ఆ ఏపీ మంత్రికి బాగా తెలుసు.. ఎంపీ పురందేశ్వరి

రాజమహేంద్రవరం పేపర్ మిల్లు వ్యవహారంపై స్థానిక ఎంపీ, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ఎంత ముఖ్యమో..…