వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు, కఫం పెరుగుతాయని చాలామంది భావిస్తారు. అయితే ఇది అందరికీ వర్తించే నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. తాజా పెరుగును ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే కాకుండా...
తక్షణమే పాన్ కార్డు అవసరమా.. కొత్తగా పాన్ కార్డు పొందాలా.. అయితే కొన్ని నిమిషాల్లోనే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జస్ట్ ఆధార్ కార్డు నెంటర్ ఉంటే చాలు. ఇందుకోసం ఆదాయపు...
బీఎస్ఎన్ఎల్ మరో అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. అదేంటంటే.. రూ.51కే 28 రోజుల పాటు ఆన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా అందించనుంది. అలాగే అదిరిపోయే బ్రాడ్బ్యాండ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.999 ప్రత్యేక...
డుకాటి మరో కొత్త బైక్ను లాంచ్ చేసింది. డుకాటి మాన్స్టర్ V2, మాన్స్టర్+ పేర్లతో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి ధర రూ. 13.99 లక్షల నుండి రూ. 14.45 లక్షల మధ్య...
బెంగళూరులోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పదంగా మృతిచెందారు. 10, 5 ఏళ్ల కుమార్తెల మృతదేహాలు మంచంపై కనిపించగా.. వారి తండ్రి ఇమ్రాన్ టాయిలెట్లో గొంతు కోసుకున్న స్థితిలో కనిపించాడు. భార్యపై...