కొన్ని వారాలుగా బలహీనంగా కొనసాగిన నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆదివారం నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు క్రమంగా పెరిగి,...
అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పలుమార్లు తమ విజ్ఞప్తులను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం చివరకు వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీ...
తెలుగు రాష్ట్రాల్లో డ్వాక్రా సంఘాల గురించి మనకు తెలిసిందే. ప్రభుత్వం నుంచి మహిళలకు వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్ధిక సాయంతో పాటు రుణాలు పొందవచ్చు. అయితే డ్వాక్రా సంఘంలో ఎలా...
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 22వ తేదీన అకౌంట్లో డబ్బులు జమ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. లబ్దిదారులు ఎప్పుడెప్పుడు నిధులు వస్తాయా అని...
యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..? అయితే త్వరలో లావాదేవీలకు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఛార్జీలు విధించేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ఉచితంగా లావాదేవీలు చేసుకునే అవకాశం ఉంది. కానీ...