జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్లో పర్యటిస్తున్న అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఇస్లామాబాద్లోని...
దిగువ కోర్టుల్లో జడ్జిలుగా సేవలందించాలనుకునే లా గ్రాడ్యుయేట్లకు సుప్రీంకోర్టు కీలక వెసులుబాటు కల్పించింది. జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యేందుకు గతంలో తప్పనిసరిగా మూడేళ్ల న్యాయవాద వృత్తి అనుభవం ఉండాలనే నిబంధనను సుప్రీంకోర్టు సవరించింది....
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లలో ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి ఆర్డర్ చేసే వినియోగదారులకు సరైన పరిమాణం, నాణ్యతతో కూడిన ఆహారం అందించడం తప్పనిసరి అని ఉత్తరాఖండ్ వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది.
ఒక కేసులో...
ప్రముఖ గార్మెంట్ మల్టీనేషనల్ కంపెనీని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో 15 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న 72 ఏళ్ల హరి సింగ్ షెకావత్ను ఢిల్లీ పోలీసుల స్పెషల్...
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రెండు రోజుల క్రితం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మొత్తం 234 మంది ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఉచితంగా కార్లు అందించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం అధికార,...