యూజీసీ నెట్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు నమోదు చేసేందుకు ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు విధించడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పందించింది.
అర్థంలేని, అనవసరమైన...
సోనియా గాంధీ జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరించే పుస్తకం గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణం తర్వాత తన తల్లి సోనియా...
ఢిల్లీ ప్రెస్ క్లబ్లో ‘మోదీ చాలీసా’పై వివాదం
ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ‘మోదీ చాలీసా’ కార్యక్రమం నిర్వహించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోలు తీవ్ర చర్చకు దారితీశాయి. వీడియోల్లో...
రూపా పబ్లికేషన్స్ ప్రచురించిన ‘ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే భారత భద్రతకు ఎదురవుతున్న సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద...
ఛత్తీస్గఢ్లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ సెమిస్టర్ పరీక్ష రద్దు వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. పరీక్ష పూర్తైన కొన్ని గంటల్లోనే ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు వెలువడటంతో అధికారులు పరీక్షను...