Lakshman

304 POSTS

Exclusive articles:

ఒక్కో ప్రశ్నకు రూ.200.. ఈ స్థాయిలో ఫీజు వసూలు చేయడానికి కారణమేంటో చెప్పిన ఎన్టీఏ

యూజీసీ నెట్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు నమోదు చేసేందుకు ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు విధించడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) స్పందించింది. అర్థంలేని, అనవసరమైన...

‘నాన్న గర్వంగా చూస్తూ ఉంటారు’.. సోనియా గాంధీ జీవితకథపై రాహుల్ గాంధీ ఎమోషనల్ పోస్ట్

సోనియా గాంధీ జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరించే పుస్తకం గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణం తర్వాత తన తల్లి సోనియా...

శ్రీరాముడి రూపంలో మోదీ కటౌట్.. ‘మోదీ చాలీసా’ అంటూ హారతి.. నెట్టింట వీడియో వైరల్

ఢిల్లీ ప్రెస్ క్లబ్‌లో ‘మోదీ చాలీసా’పై వివాదం ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ‘మోదీ చాలీసా’ కార్యక్రమం నిర్వహించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోలు తీవ్ర చర్చకు దారితీశాయి. వీడియోల్లో...

“పాకిస్థాన్ ఉగ్రవాద ముప్పు సవాలే.. కానీ అన్నిరంగాల్లో చైనానే మనకు పోటీ”: మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే

రూపా పబ్లికేషన్స్ ప్రచురించిన ‘ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే భారత భద్రతకు ఎదురవుతున్న సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాద...

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ప్రశ్నాపత్రం లీకేజీ కలకలం.. పరీక్ష జరిగిన కొద్ది గంటల్లోనే రద్దు చేసిన అధికారులు

ఛత్తీస్‌గఢ్‌లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ సెమిస్టర్ పరీక్ష రద్దు వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. పరీక్ష పూర్తైన కొన్ని గంటల్లోనే ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు వెలువడటంతో అధికారులు పరీక్షను...

Breaking

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...

తమిళనాడు సర్కారు అదిరిపోయే పథకం.. ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లలు పుడితే బంగారు ఉంగరం అందజేత

తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే నవజాత శిశువులకు బంగారు కానుక అందించేలా...
spot_imgspot_img