ఛత్తీస్గఢ్లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ సెమిస్టర్ పరీక్ష రద్దు వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. పరీక్ష పూర్తైన కొన్ని గంటల్లోనే ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు వెలువడటంతో అధికారులు పరీక్షను...
బీహార్ ప్రభుత్వం సోషల్ మీడియా క్రియేటర్లు, ఇన్ఫ్లూయెన్సర్లకు భారీ నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేసే క్రియేటర్లకు రూ.లక్ష...
అయోధ్య రామ మందిర ప్రసాదం పేరుతో సాధారణ స్వీట్లను ఆన్లైన్లో విక్రయించిన వ్యవహారంలో అమెజాన్కు షాక్ తగిలింది. ఈ కేసులో సంస్థకు రూ.1 లక్ష జరిమానా విధించారు. బిహార్ బ్రదర్స్ బ్రాండ్కు చెందిన...
ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపిస్తూ స్కాటిష్ పార్లమెంట్ సభ్యుడు మార్టిన్ డే, కేరళకు చెందిన నిధిన్ చంద్ను వివాహం చేసుకున్నారు. త్రిస్సూర్లోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో మంగళవారం ఉదయం కేరళ సంప్రదాయాల...
గత నాలుగు నెలల్లోనే 22 మంది దోషులకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పులు ఇచ్చిన ఉత్తరప్రదేశ్ న్యాయమూర్తి రవికుమార్ దివాకర్ బెంచ్ నుంచి దాదాపు 100 హత్య కేసులను అధికారులు బదిలీ చేశారు....