న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ పరిధికి వెలుపల నిర్మించిన అక్రమ నిర్మాణాలను భారత అధికారులు గురువారం జేసీబీల సాయంతో తొలగించారు. వీసా విభాగం వెలుపల రహదారిపై ఏర్పాటు చేసిన భద్రతా బారికేడ్లు, క్యూ నిర్వహణ...
తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ ఎమ్మెల్యేలకు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మొత్తం 234 మంది శాసనసభ్యులకు అధికారిక కారుతో పాటు ప్రత్యేక అలవెన్సులు అందించనున్నట్లు వెల్లడించారు....
విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో తమిళనాడు ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విద్యార్థుల నిరసనలకు దారితీసే అవకాశం ఉన్న ఆదేశాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
వామపక్ష పార్టీలు, తమిళనాడు...
తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం మహిళా ఉద్యోగుల సంక్షేమం, అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు ఇద్దరు లేదా అంతకంటే...
ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థి చేసిన తుంటరి పని తీవ్ర కలకలానికి దారితీసింది. తన వాటర్ బాటిల్లో మూత్రం కలిపిన నీటిని అదే తరగతికి చెందిన ఇద్దరు బాలికలతో తాగించినట్లు ఆరోపణలు...