వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైసీపీ వ్యూహం మార్చిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వైసీపీ నేతల వ్యాఖ్యలతో పాటే, నిరసనలు, ఆందోళనల్లో వినిపిస్తున్న ఆ పేరే.. దీనికి బలం...
పాఠశాలలు, కళాశాలలకు ఈ వీకెండ్లో వరుసగా 3 రోజుల పాటు సెలవులు రానున్నాయి. రేపు రెండో శనివారం, ఎల్లుండి ఆదివారం కాగా.. సోమవారం రోజున బోనాల పండుగ సందర్భంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవును...
తిరుమలలో శ్రీవారి భక్తులకు క్యూలైన్లలో అన్నప్రసాదాల విషయంలో ఇబ్బందులు లేకుండా టీటీడీ వినూత్న విధానాన్నితీసుకొచ్చింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ప్రసాదాలు అందించేందుకు మూవింగ్ టేబుల్ను తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా ఈ విధానం...
చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 71,636 చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ. 25 వేల...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. హైదరాబాద్లో మరో భారీ బస్ డిపో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్...