హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లేవారికి తీపికబురు. శంషాబాద్ నుంచి తిరుపతికి ప్రతి రోజూ డైరెక్ట్ విమాన సర్వీసులను అందుబాటులోకి రాబోతున్నాయి. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఈ విమానాలు అందుబాటులో ఉంటాయని ఎయిరిండియా...
ఏపీలో గురువారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. మధ్యాహ్నం వరకు ఎండలు, ఆ తర్వాత ఉన్నట్టుండి వర్షాలు పడ్డాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా వానలు కురిశాయి. విశాఖపట్నంలో గురువారం రాత్రి వరకు భారీ...
స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్ బాబు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా...
మార్కాపురం జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వెలిగొండ జలాలు త్వరలోనే మెట్ట భూముల్లో పారనున్నాయి. కరువు సీమగా పేరొందిన పశ్చిమ ప్రకాశంలో వెలిగొండ వెలుగులు నింపేందుకు సిద్ధమైంది. రెండో సొరంగంలో మిగిలిన...
అంతర్జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం జాండ్రపేటలో పర్యటించనున్నారు. అక్కడే ప్రజా వేదిక నిర్వహించి, చేనేతలతో ముఖాముఖి కానున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోసం...