ఆంధ్రప్రదేశ్లో చేనేతలకు ప్రభుత్వం అండగా నిలిచింది. వారి కోసం ‘నేతన్న సేవలో’ పథకం అమలు చేస్తోంది.. ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు అందజేయనుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఏపీ మోడల్ స్కూల్స్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మరో రెండేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ మోడల్ స్కూళ్ల ఉద్యోగులకు...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మూడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల (పట్టణాభివృద్ధి సంస్థలు)కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మార్కాపురం, భీమవరం, నంద్యాల కేంద్రలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్త జిల్లాల...
నంద్యాల సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న గోపాలరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కారణంతోనే ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు, కోర్టులో హాజరుపరచనున్నారు. ఆయన ఆస్తులు...
అమరావతిలో కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక అప్డేట్ ఇచ్చారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించనున్న జీపీఆర్ఏ (జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్) గృహ...