వైఎస్సార్ సీపీ నేత, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాను నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. పొగాకు వ్యాపారం లావాదేవీల విషయంలో ఓ వ్యాపారి కొడుకును కిడ్నాప్ చేసిన వ్యవహారంలో...
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తన పొలిటికల్ ఎంట్రీ ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. యూట్యూబ్ ఛానెల్ 'రా టాక్స్ విత్ వీకే' ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారమంతా సోషల్...
హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన...
తాడేపల్లి పరిధిలోని సీతానగరం నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు 0.900 కిలో మీటర్ల నుంచి 2.010 కిలోమీటర్ల వరకు రూ. 294.20 కోట్లతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కృష్ణానది...
తెలంగాణలో వంటగ్యాస్ వినియోగదారులకు ఈ-కేవైసీ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఆగస్టు 16 వరకు గడువు ఉన్నప్పటికీ, కేవైసీ లేనివారి బుకింగ్స్ ఆగస్టు 1 నుంచే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతున్నాయి. దీంతో వృద్ధులు, విదేశాల్లో...