హైదరాబాద్లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్ ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం 30కి పైగా మాల్స్ ఉండగా.. కొత్తగా 6 గ్రేడ్-1, పలు గ్రేడ్-2 మాల్స్ జతకానున్నాయి. సంధ్య...
భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన మైలురాయిని అధిగమించారు. ఇంగ్లాండ్తో లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్ ద్వారా ఈ ఇద్దరు కలిసి భారత్...
గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం ప్రముఖ దాతలు అన్నే నరసింహారావు – పుష్ప లీలావతి దంపతులు రూ.3 కోట్ల విరాళ చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. W దంపతులు గతంలో ప్రభుత్వ ఆసుపత్రి...
భారీ ప్రాజెక్టులకు భూసేకరణ చిక్కులను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కాంప్రహెన్సివ్ ఏరియా డెవలప్మెంట్ ప్లానింగ్ బిల్లు-2026 ముసాయిదాను సిద్ధం చేసింది. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్...
అమెరికా ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా ఏడో రోజు అమెరికా దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతుండటంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఇటీవల...