Lakshman

305 POSTS

Exclusive articles:

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్ ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం 30కి పైగా మాల్స్ ఉండగా.. కొత్తగా 6 గ్రేడ్-1, పలు గ్రేడ్-2 మాల్స్ జతకానున్నాయి. సంధ్య...

లార్డ్స్ వన్డేలో జోడీగా రో-కో క్రేజీ రికార్డు..!

భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అధిగమించారు. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్ ద్వారా ఈ ఇద్దరు కలిసి భారత్...

గుడివాడ బస్టాండ్‌కు రూ.3 కోట్లు విరాళం.. ఈ భార్యాభర్తలది ఎంత గొప్ప మనసు

గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం ప్రముఖ దాతలు అన్నే నరసింహారావు – పుష్ప లీలావతి దంపతులు రూ.3 కోట్ల విరాళ చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. W దంపతులు గతంలో ప్రభుత్వ ఆసుపత్రి...

ప్రాజెక్టులకు వేగంగా భూసేకరణ.. త్వరలో కొత్త ల్యాండ్ పూలింగ్ విధానం.. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు..!

భారీ ప్రాజెక్టులకు భూసేకరణ చిక్కులను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కాంప్రహెన్సివ్ ఏరియా డెవలప్‌మెంట్ ప్లానింగ్ బిల్లు-2026 ముసాయిదాను సిద్ధం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్...

మరింత ముదిరిన యుద్ధం- బంగారం ధరల్లో భారీ మార్పు- సడెన్‌గా ఇలా జరిగిందేంటి?

అమెరికా ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా ఏడో రోజు అమెరికా దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతుండటంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఇటీవల...

Breaking

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి..

శావల్యాపురం: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...

రాత్రి హామీ.. ఉదయానికే పరిహారం చెక్కు అందజేత..

కళ్యాణదుర్గం: శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..!

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్! ఈ సీజన్‌లో తొలిసారిగా శ్రీశైలం జలాశయంలో జలవిద్యుత్...

సంగం మండలం దివ్యాంగుడికి ట్రై సైకిల్ పంపిణీ!

నెల్లూరు జిల్లా, సంగం మండలం: జంగాల కండ్రిక గ్రామంలో టీడీపీ పార్లమెంట్ అధికార...
spot_imgspot_img