పొగాకు సాగు అనగానే రాష్ట్రంలో ముందుగా గుర్తొచ్చేది ప్రకాశం జిల్లానే. టంగుటూరు, కందుకూరు వేలం కేంద్రాలతో పాటు మార్కాపురం జిల్లాలోని పొదిలి, కనిగిరి వేలం కేంద్రాల్లో ఈ పొగాకు బేళ్లను రైతులు విక్రయిస్తుంటారు....
2019 ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడుని కూడా అవహేళన చేశారని.. ఆ కసితోనే 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక సంకల్పం పెట్టుకున్నానని నారా లోకేశ్ అన్నారు. మంగళగిరిని దేశంలోనే నెంబర్...
ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్లో దూసుకెళ్తోన్న దిగ్గజం ఓపెన్ ఏఐ, టాటా గ్రూప్తో కలిసి భారత్లో తొలి ఏఐ డేటా సెంటర్ మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా ఏపీలోని అనకాపల్లిలో (విశాఖపట్నం) టీసీఎస్కు...
డబ్ల్యూటీఓ మత్స్య సబ్సిడీల ఒప్పందంలో భారత్ చేరింది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్లోని రొయ్యల రైతులకు (ఆక్వా) భారీ ఊరట లభించనుంది. ఈ నిబంధనలు సముద్ర వేటకు మాత్రమే వర్తిస్తాయి కాబట్టి ఏపీలోని ఆక్వాకల్చర్...
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. గత రాత్రి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో అత్యధికంగా 124 మి.మీ వర్షపాతం...