మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి పేర్నినాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు పంపిణీ చేసిన నకిలీ ఇళ్ల పట్టాల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇళ్ల పట్టాల రద్దుకు సంబంధించి నాలుగు...
తిరుమలలో గ్రీన్ ఎనర్జీ వెలుగులు కనిపిస్తున్నాయి. కొండపై పవన విద్యుత్తు ఉత్పత్తికి దాతల తోడ్పాటు అందించడంతో టీటీడీకి ఏటా రూ.5 కోట్ల వరకు మిగులుతోంది. కొండపై ఉండే గాలిమరల సాయంతో పవన విద్యుత్...
తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రబీ సీజన్కు సంబంధించి బియ్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచింది. అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రైతులకు...
తెలంగాణ శాసనసభలో ప్రభుత్వ తరఫున కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముగ్గురు కాంగ్రెస్ శాసనసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత ప్రాధాన్యతను ఇచ్చింది. సీనియర్ ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి మరియు...
హైదరాబాద్ నగరంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీల వినియోగం పెరుగుతుండటంతో క్లౌడ్ కిచెన్లు భారీగా పుట్టుకొస్తున్నాయి. ఈ క్లౌడ్ కిచెన్లలో నాణ్యతలేని ఆహారం తయారు చేస్తున్నారన్న ఫిర్యాదులతో ఫుడ్ సేఫ్టీ అధికారులు, సైబరాబాద్ మున్సిపల్...