Lakshman

305 POSTS

Exclusive articles:

ఏపీకి మరో గోల్డెన్ ఛాన్స్.. ఆ జిల్లాలో 22 లక్షల టన్నుల బంగారు నిక్షేపాలు, దశ తిరిగినట్లే

 ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలో 22 లక్షల టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. గోల్డెన్ ఛాన్స్​పై ఏపీఎండీసీ ఫోకస్ పెట్టింది.. ఈ బంగారం లాంటి అవకాశాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీఎండీసీ ఈ వేలంలో...

వేదికపైనే తండ్రికి పాదాభివందనం.. సంస్కారంతో లోకేశ్ సైలెంట్ పీఆర్.. సాలిడ్ ఇంపాక్ట్..!

రంపచోడవరంలో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ విద్యార్థి తన తల్లి కాళ్లు మొక్కుతున్న సమయంలో మంత్రి నారా లోకేశ్...

కాణిపాకంలో భక్తుల కోసం కొత్త ప్రసాదం.. వినాయకుడికి చాలా ఇష్టమైనదే!

వినాయకుడికి ఇష్టమైన ఆహారమైన కుడుములను ఇకపై కాణిపాకంలో ప్రసాదంగా పెట్టనున్నారు. ఇంతకాలం లడ్డూ, పులిహోర, వడను ప్రసాదంగా అందిస్తున్న ఆలయ అధికారులు ఇకపై కుడుములను కూడా అందులో చేర్చాలని నిర్ణయించారు. ఈ మేరకు...

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కేజీ రూ.50 మాత్రమే, మీరు ఎన్నికేజీలైనా తీసుకెళ్లొచ్చు

ఏపీలో బియ్యం ధరలు పెరగడంతో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని 500 రైస్ మిల్లుల అవుట్‌లెట్లు, 130 రైతు బజార్లలో స్టాల్స్ ద్వారా...

క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు.. దరఖాస్తుకు ఆధార్‌ ఉంటే చాలు, ఫోన్ నుంచే ఫీజు చెల్లింపు

క్యూర్‌ పరిధిలో పదేళ్ల నుంచి నివాసం ఉంటున్న నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులని హౌసింగ్ శాఖ కమిషనర్ వి.పి.గౌతమ్ తెలిపారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం...

Breaking

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి..

శావల్యాపురం: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...

రాత్రి హామీ.. ఉదయానికే పరిహారం చెక్కు అందజేత..

కళ్యాణదుర్గం: శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..!

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్! ఈ సీజన్‌లో తొలిసారిగా శ్రీశైలం జలాశయంలో జలవిద్యుత్...

సంగం మండలం దివ్యాంగుడికి ట్రై సైకిల్ పంపిణీ!

నెల్లూరు జిల్లా, సంగం మండలం: జంగాల కండ్రిక గ్రామంలో టీడీపీ పార్లమెంట్ అధికార...
spot_imgspot_img