ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలో 22 లక్షల టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. గోల్డెన్ ఛాన్స్పై ఏపీఎండీసీ ఫోకస్ పెట్టింది.. ఈ బంగారం లాంటి అవకాశాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీఎండీసీ ఈ వేలంలో...
రంపచోడవరంలో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ విద్యార్థి తన తల్లి కాళ్లు మొక్కుతున్న సమయంలో మంత్రి నారా లోకేశ్...
వినాయకుడికి ఇష్టమైన ఆహారమైన కుడుములను ఇకపై కాణిపాకంలో ప్రసాదంగా పెట్టనున్నారు. ఇంతకాలం లడ్డూ, పులిహోర, వడను ప్రసాదంగా అందిస్తున్న ఆలయ అధికారులు ఇకపై కుడుములను కూడా అందులో చేర్చాలని నిర్ణయించారు. ఈ మేరకు...
ఏపీలో బియ్యం ధరలు పెరగడంతో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని 500 రైస్ మిల్లుల అవుట్లెట్లు, 130 రైతు బజార్లలో స్టాల్స్ ద్వారా...
క్యూర్ పరిధిలో పదేళ్ల నుంచి నివాసం ఉంటున్న నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులని హౌసింగ్ శాఖ కమిషనర్ వి.పి.గౌతమ్ తెలిపారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం...