ఆంధ్రప్రదేశ్కు చెందిన భక్తుడు గురుపౌర్ణమి సందర్భంగా షిర్డీ సాయికి ఖరీదైన కానుకను గురు దక్షిణగా అందజేశారు. ఏలూరుకు చెందిన భక్తుడు రూ.1.3 కోట్ల విలువ చేసే 629 గ్రాముల బంగారు కిరీటాన్ని బాబాకు...
భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసే ఓ కీలక మౌలిక సదుపాయం. ప్రపంచంలోని విజయవంతమైన విమానాశ్రాయాల స్ఫూర్తితో భోగాపురం ముందుకు సాగాలి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ నగర విస్తరణకు తోడ్పడింది. కెంపేగౌడ ఎయిర్పోర్ట్...
ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేస్తే ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోతాయన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను...
ఐఏఎస్ అధికారులను బదిలీ చేసినంత సులువుగా టీచర్లను బదిలీ చేయలేమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని.. వారు ఇకపై విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు....
ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యాటకానికి ప్రోత్సాహం అందించేందుకు కీలక ముందడుగు వేసింది. విజయవాడలోని పున్నమిఘాట్-భవానీ ఐలాండ్ మధ్య రాత్రి 10 గంటల వరకు బోటింగ్కు అనుమతించింది. జలవనరులశాఖ అధికారులు షరతులతో కూడిన అనుమతులు...