Lakshman

305 POSTS

Exclusive articles:

బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ జాప్యంపై జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు.. హిడెకీ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్

దేశంలో తొలిసారిగా బుల్లెట్ రైలు వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పరుగులు పెడుతుందని రైల్వే వర్గాలు ఇటీవల స్పష్టత ఇచ్చాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ 2023లోనే పూర్తి కావాల్సి ఉంది. కానీ, వివిధ...

ఏపీ డెవలప్‌మెంట్ ఆడిట్: కూటమి రాజకీయాలు.. ఉత్తరాంధ్రకు వరమయ్యాయా?

2014లో నవ్యాంధ్ర ఏర్పాటైంది. హైదరాబాద్ లాంటి రాజధానిని వదులుకోవడం, రెవెన్యూ లోటు, అప్పుల భారం లాంటి సమస్యలతోపాటు.. కొత్త రాజధాని నిర్మాణం, అభివృద్ధిని వికేంద్రించాలనే లక్ష్యాలతో రాష్ట్రం తన నూతన ప్రయాణాన్ని ప్రారంభించింది....

ఎట్టకేలకు అక్కడ ఆర్వోబీ.. నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీరినట్లే.. సిగ్నల్ ఫ్రీ జర్నీ

 విశాఖపట్నంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతున్నారు. నగరంలో అవసరమైన చోట్ల ఆర్వోబీలు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నారు. తాజాగా న్‌ఏడీ కూడలి-గాజువాక మధ్య కాకాని నగర్ దగ్గర ఆర్వోబీ నిర్మాణం చేపట్టారు. రూ. 12.50...

 ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస మహోత్సవాలు

ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస మహోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. 2017లో ఈ సారె మహోత్సవాలు ప్రారంభించారు. ఈ నెల 26న బంగారు బోనం, సారెను దుర్గామల్లేశ్వరస్వామికి సమర్పించనున్నారు. ఈ నెల...

దేశంలో లక్షల్లో ఏఐ ఉద్యోగాలు- రూ. 80 లక్షల వరకు ప్యాకేజీలతో మోస్ట్ డిమాండ్ జాబ్స్ ఇవే- 6 నెలల ప్లాన్‌తో..!

 ప్రస్తుత రోజుల్లో ఏఐ ఉద్యోగాలకు డిమాండ్ విపరీతంగా ఉందన్న సంగతి తెలిసిందే. భారతదేశంలో ఇంకా ఏఐ నిపుణులకు తీవ్రమైన కొరత ఉండటంతో కంపెనీలు లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. పైథాన్, మెషీన్ లెర్నింగ్...

Breaking

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి..

శావల్యాపురం: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...

రాత్రి హామీ.. ఉదయానికే పరిహారం చెక్కు అందజేత..

కళ్యాణదుర్గం: శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..!

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్! ఈ సీజన్‌లో తొలిసారిగా శ్రీశైలం జలాశయంలో జలవిద్యుత్...

సంగం మండలం దివ్యాంగుడికి ట్రై సైకిల్ పంపిణీ!

నెల్లూరు జిల్లా, సంగం మండలం: జంగాల కండ్రిక గ్రామంలో టీడీపీ పార్లమెంట్ అధికార...
spot_imgspot_img