దేశంలో తొలిసారిగా బుల్లెట్ రైలు వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పరుగులు పెడుతుందని రైల్వే వర్గాలు ఇటీవల స్పష్టత ఇచ్చాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ 2023లోనే పూర్తి కావాల్సి ఉంది. కానీ, వివిధ...
2014లో నవ్యాంధ్ర ఏర్పాటైంది. హైదరాబాద్ లాంటి రాజధానిని వదులుకోవడం, రెవెన్యూ లోటు, అప్పుల భారం లాంటి సమస్యలతోపాటు.. కొత్త రాజధాని నిర్మాణం, అభివృద్ధిని వికేంద్రించాలనే లక్ష్యాలతో రాష్ట్రం తన నూతన ప్రయాణాన్ని ప్రారంభించింది....
విశాఖపట్నంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతున్నారు. నగరంలో అవసరమైన చోట్ల ఆర్వోబీలు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నారు. తాజాగా న్ఏడీ కూడలి-గాజువాక మధ్య కాకాని నగర్ దగ్గర ఆర్వోబీ నిర్మాణం చేపట్టారు. రూ. 12.50...
ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస మహోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. 2017లో ఈ సారె మహోత్సవాలు ప్రారంభించారు. ఈ నెల 26న బంగారు బోనం, సారెను దుర్గామల్లేశ్వరస్వామికి సమర్పించనున్నారు. ఈ నెల...
ప్రస్తుత రోజుల్లో ఏఐ ఉద్యోగాలకు డిమాండ్ విపరీతంగా ఉందన్న సంగతి తెలిసిందే. భారతదేశంలో ఇంకా ఏఐ నిపుణులకు తీవ్రమైన కొరత ఉండటంతో కంపెనీలు లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. పైథాన్, మెషీన్ లెర్నింగ్...