పుణెలోని ఓ ప్రముఖ స్వీట్ షాపు నిబంధనలు పాటించడం లేదంటూ ఎఫ్డీఏ అధికారులు దాని లైసెన్సును రద్దు చేశారు. అయితే, యాజమాన్యం లోపాలను సరిదిద్దుకుని, మరోసారి తనిఖీలు నిర్వహించాలని అధికారులను కోరింది. దీంతో...
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 లోక్సభ ఎన్నికల్లోనూ విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సంస్థాగత...
ఢిల్లీని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేఖా గుప్తా ‘ఢిల్లీ కో కూడే సే ఆజాదీ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా నగరంలో ప్రతి నెలా అత్యంత...
ఢిల్లీ యూనివర్సిటీలోని ఉమాంగ్ భవన్లో ఓ ప్రొఫెసర్పై పీహెచ్డీ స్కాలర్ దాడికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో నేరుగా ప్రొఫెసర్ వద్దకు వెళ్లిన విద్యార్థి.. ఆయనను చెంపదెబ్బ కొట్టాడు. ఈ...
వాణిజ్య ప్రయాణీకుల వాహనాల డ్రైవర్లకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆటోరిక్షా, టాక్సీ, యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్లు మరాఠీ భాషపై కనీస అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి...