Author: Ramya

చెన్నై ప్రజల నీటి కష్టాలు తీర్చిన ఏపీ ప్రభుత్వం.. ఈ ఏడాది ఇబ్బంది లేనట్లే, డబుల్ చేయడంతో ‘పూండి’కి బూస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదీ జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ చెన్నైకి కృష్ణా జలాల విడుదలను ఏపీ ప్రభుత్వం రెట్టింపు చేసింది. ప్రస్తుతం 450 క్యూసెక్కుల నీటిని…

ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో ఉద్యోగాలు.. నెలకు రూ.12,500 జీతం ఇస్తారు, వెంటనే దరఖాస్తు చేస్కోండి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు 6,534 అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 3,597 ఎస్‌జీటీ, 2,937…

చంపి.. ఆ తర్వాత వాడు చేసిన పనికి పోలీసులకే మైండ్ బ్లాక్!

చిత్తూరు జిల్లా: కన్నతండ్రి పెన్షన్ డబ్బుల కోసం కుమారుడు దారుణానికి పాల్పడ్డ ఘటన చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం క్షీరసముద్రం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. మద్యం…

పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండతో పాటు రాష్ట్రంలోని ప్రాధాన్యతా…

స్వాతంత్ర్య వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు..

ఏలూరు, ఆగస్టు 14 D news: ఏలూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కె. ప్రతాప్…

బీసీలకు అదిరిపోయే శుభవార్త.. స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్‌..! ప్రభుత్వానికి చేరిన నివేదిక

ఏపీలో బీసీ ప్రజలకు కూటమి ప్రభుత్వం త్వరలో కీలక శుభవార్త చెప్పే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ…

ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి నోరు విప్పిన దోవల్..! పాక్‌కు దిమ్మతిరిగే వార్నింగ్!

ఆపరేషన్ సింధూర్‌ తర్వాత తొలిసారి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ సహనం, ఉదారతను బలహీనతగా భావించవద్దని, అవసరమైతే ఎలాంటి…

ప్రజల భద్రతే లక్ష్యం.. ఏపీ ఫైర్ సేఫ్టీకి భారీ బూస్ట్!

అమరావతి: D news:అగ్నిప్రమాదాలను వేగంగా నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం అగ్నిమాపక శాఖను ఆధునిక వాహనాలతో బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా రూ.40 కోట్లతో 58 అధునాతన ఫైర్‌ఫైటింగ్‌…

రాజకీయాల్లోనూ ఓ లిమిట్‌ ఉంటుంది..

గుంటూరు, D news: రాజకీయాల్లో విమర్శలకు కూడా ఒక పరిమితి ఉంటుందని, ఆ హద్దులు దాటితే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి…