చెన్నై ప్రజల నీటి కష్టాలు తీర్చిన ఏపీ ప్రభుత్వం.. ఈ ఏడాది ఇబ్బంది లేనట్లే, డబుల్ చేయడంతో ‘పూండి’కి బూస్ట్
ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నదీ జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ చెన్నైకి కృష్ణా జలాల విడుదలను ఏపీ ప్రభుత్వం రెట్టింపు చేసింది. ప్రస్తుతం 450 క్యూసెక్కుల నీటిని…
