Author: Ramya

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలకు చంద్రబాబు కీలక సూచనలు.. మన టార్గెట్ ఇదే..!

D news: పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 🇮🇳 పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.…

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవాలు.. నేలపాడు గ్రౌండ్స్‌లో పరేడ్ ఏర్పాట్లు!

ఆంధ్రప్రదేశ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈసారి రాజధాని అమరావతిలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత సాధారణంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో…

నరసరావుపేటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..

నరసరావుపేట D news: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శనివారం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్…

కూటమి పాలనలో ప్రగతి పరుగులు…

0వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం…

మహనీయుల త్యాగాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలి

జయవాడలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు…

మూడు నెలల జీతాలు ఒకేసారి.. ఏపీలో ఇమామ్‌, మౌజన్‌లకు గుడ్‌న్యూస్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇమామ్‌, మౌజన్‌లకు గౌరవ వేతనాలను విడుదల చేసింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలల వేతనాల చెల్లింపునకు రూ.22.50 కోట్లను విడుదల చేస్తూ…

ఎర్రకోటపై నుంచి ‘సప్త ధార’లను ప్రకటించిన ప్రధాని.. 70 ఏళ్లలో సాధించలేనిది.. వచ్చే ఏడేళ్లలో సాధించడమే లక్ష్యం..!

D news: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రగతికి ‘సప్తధార’ రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు.…

స్వర్ణాంధ్ర-2047 కోసం కలిసి పనిచేద్దాం.. అమరావతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పిలుపు

ఏపీ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడి పరేడ్‌ గ్రౌండ్స్‌లో తొలిసారిగా జరిగిన వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై జాతీయ జెండాను…

ఉత్తరాంధ్రకు మరో పర్యాటక ప్రాజెక్ట్.. ఎస్‌కోటలో రూ.200 కోట్లతో 60 ఎకరాల్లో హిలోరా రిసార్ట్‌

ఉత్తరాంధ్రలో పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో 60 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లకు పైగా పెట్టుబడితో…

ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు హెచ్చరిక.. విద్యార్థుల్ని ఇబ్బంది పెడితే జరిమానా, గుర్తింపు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్‌ కాలేజీలు విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ హెచ్చరించింది. కన్వీనర్‌…