ఘోర విషాదం.. బొగ్గు గనిలో భయంకర పేలుడు.. 32 మంది మైనర్లు సజీవ సమాధి.. !
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. క్వెట్టా సమీపంలోని సోరేంజ్ ప్రాంతంలో ఉన్న బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 32 మంది…
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. క్వెట్టా సమీపంలోని సోరేంజ్ ప్రాంతంలో ఉన్న బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 32 మంది…
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా రోడ్లపై ఉన్న గుంతలు ప్రమాదాలకు, ప్రాణనష్టానికి కారణమవుతుంటాయి. అయితే కైకలూరు మండలంలో ఓ రోడ్డు గుంత…
హైదరాబాద్ మహానగరంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ వివాదాల నేపథ్యంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భర్త…
డీజిల్ దొంగతనం చేసి పారిపోతుండగా అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో కారు లారీని ఢీకొట్టింది. డీజిల్ క్యాన్లు లీక్ కావడంతో కారులో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ…
రాజస్థాన్ రాజధాని జైపూర్లో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు పుట్టలేదనే కారణంతో కన్న తండ్రే తన 13 గంటల నవజాత ఆడశిశువును…
కరీంనగర్ నగరంలోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో ప్రమాద ఘటన చోటుచేసుకుంది. చీకటి, వర్షం కారణంగా ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయి తీవ్ర ఇబ్బందులు…
ప్రాణాలు కాపాడాల్సిన అత్యవసర వాహనమైన అంబులెన్స్ స్టీరింగ్, ఒక తాగుబోతు చేతికి చిక్కింది. మద్యం మత్తులో మైకం కమ్మేసినా బాధ్యతారహితంగా అంబులెన్స్ను రోడ్డుపైకి తీసుకొచ్చిన ఓ డ్రైవర్…
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని…
మధ్యప్రదేశ్లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ని షాజాపూర్ జిల్లాలో సంచలనం రేపిన ఓ వివాహ మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి జరిగిన 25 రోజుల తర్వాత…
ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్…