Author: Shiva Rani

Kishan Reddy: తెలంగాణ వాసులకు కేంద్రంమంత్రి కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్.. కొత్తగా 2700 ఉద్యోగాలు..

ishan Reddy: తెలంగాణ వాసులకు కేంద్రంమంత్రి కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్.. కొత్తగా 2700 ఉద్యోగాలు.. Centre Govt allocates Tadicherla Coal Block-2 to Singareni :…

Telangana Dharani: ధరణి అక్రమాలపై సిట్ దర్యాప్తు.. 2020 నుంచి భూ లావాదేవీలన్నీ పరిశీలన

: ధరణి పోర్టల్ ద్వారా జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూ అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు…

నిరుద్యోగ యువతకు శుభవార్త.. కాగ్నిజెంట్ SEZతో భారీగా ఉపాధి అవకాశాలు

ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నానికి మరో ప్రతిష్టాత్మక SEZ ప్రాజెక్ట్ ఖరారైంది. వైజాగ్ ఐటీ కారిడార్‌గా పేరొందిన మధురవాడలో ఇప్పటికే ఏర్పాటైన ప్రముఖ అంతర్జాతీయ ఐటీ…

రేషన్ కార్డు ఉన్నవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఈ మార్టుల్లో తక్కువ ధరకే నిత్యావసర సరుకులు!

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. పేద ప్రజలకు తక్కువ ధరలోనే నిత్యావసర వస్తువులు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై…

Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పథకం.. వారందరికీ రూ.5 వేలు.. అర్హులు వీళ్లే..

జనాభా నిర్వహణ పై అవగాహన కల్పిస్తూనే.. మరోవైపు ముగ్గురు పిల్లలు ఉన్న దంపతులను కూడా ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నగదు ప్రోత్సాహకం శాశ్వత…

రామ మందిర కానుకల చోరీ కేసులో కీలక పరిణామం.. ఆ ఇద్దరు కీలక నేతలు ఔట్!

అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహించిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి చంపత్…

PM Modi: ఇండోనేషియాలో మోదీ రెండో రోజు పర్యటన.. బ్రహ్మోస్ క్షిపణిపై కీలక ఒప్పందాలు..!

భారత వ్యూహాత్మక, దౌత్య చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు బ్రేకులు వేస్తూ.. రక్షణ, ఆర్థిక రంగాల్లో భారత్ పట్టు సాధించేలా మోదీ…

రాయలసీమలో ‘పసిడి’ పంట.. స్వర్ణగిరిగా మారనున్న జొన్నగిరికి సీఎం చంద్రబాబు శ్రీకారం!

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ఇక దేశ గోల్డ్ మ్యాప్‌పై ప్రత్యేక గుర్తింపు పొందనుంది. ఒకప్పుడు కరవుతో అల్లాడిని రాయలసీమ ప్రాంతం ఇప్పుడు బంగారం ఉత్పత్తికి…

Bapatla: శివాలయ పునర్నిర్మాణం కోసం తవ్వకాలు.. ఏం బయటపడ్డాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఏపీలోని బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామంలోని శ్రీ విశ్వేశ్వరాలయంలో పునర్నిర్మాణ పనుల సందర్భంగా పురాతన రాతి విగ్రహాలు వెలుగుచూడడం ఆసక్తికరంగా మారింది. సుమారు 300…

భారత ఐక్యతకు జీవితాన్ని అంకితం చేసిన మహానేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ: ప్రధాని మోదీ

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని భారతదేశ ఐక్యత, అభివృద్ధికి అంకితం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.…