Category: బిజినెస్

Marketing News

ఆషాఢంలోనూ తగ్గని బంగారం.. ఒక్కరోజే రూ.2,290 జంప్

ఆషాఢ మాసం ప్రారంభమైనప్పటికీ బంగారం, వెండి ధరలు తగ్గలేదు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు, మిడిల్…

ఏఐ రేసులో దూసుకెళ్తున్న AP.. టీసీఎస్- ఓపెన్ ఏఐ డేటా సెంటర్ డీల్.. వైజాగ్‌లో 200 ఎకరాలు కేటాయింపు!

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓపెన్‌ఏఐ–టాటా గ్రూప్ భాగస్వామ్యంలో భారత్‌లో అత్యాధునిక ఏఐ డేటా…

Bank Account: బ్యాంక్ అకౌంట్‌కు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదా..? ఎప్పుడైనా మీ అకౌంట్ నిలిచిపోవచ్చు.

ఆర్బీఐ కేవైసీపై కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. లేకపోతే బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజింగ్ చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించింది.…

UPI Payments: యూపీఐ వాడేవారికి షాకిచ్చే న్యూస్.. ఉచిత సేవలు బంద్..! ట్రాన్సాక్షన్ చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే..

యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..? అయితే త్వరలో లావాదేవీలకు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఛార్జీలు విధించేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ఉచితంగా లావాదేవీలు…

Income Tax Rules: సేవింగ్స్ అకౌంట్లో ఆ లిమిట్‌కు మించి ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా..? ఏ క్షణమైనా ఐటీ నోటీసులు.. జైలుకు గ్యారెంటీ

బ్యాంక్ అకౌంట్లలో ఎంత అయినా డబ్బులు దాచుకోవచ్చు. కానీ మీ దాచుకున్న డబ్బుకు ఆధారాలు ఉండాలి. అకస్మాత్తుగా మీ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపితే…

Bank Rules: ఈఎంఐ కట్టకపోతే బ్యాంకులు మీ ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చా..? 90 రోజుల డెడ్ లైన్.. ఆ తర్వాత ఛాన్స్..

చాలమంది అవసరాల కోసం పర్సనల్ లోన్, హోం లోన్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు రుణం చెల్లించలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో బ్యాంకులు మీ…

TRAI: ఆ నంబర్ సిరీస్‌తో వచ్చే కాల్స్‌ను బ్లాక్ చేయడం సాధ్యం కాదు.. స్పష్టం చేసిన ట్రాయ్..!

TRAI: ఈ నంబర్ సిరీస్‌కు చెందిన ఫోన్ కాల్స్‌ను ఈ నంబర్లను బ్లాక్ చేయలేమని ట్రాయ్ వెల్లడించింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవల, బీమా సంస్థలు ఉపయోగిస్తాయి. ఇవి…

CM Chandrababu: రెండు నెలల్లో ప్రతీ జిల్లాకు డిస్ట్రిక్ట్ ఎకనామిక్ ప్రొఫైల్.. సీఎం కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం ఉద్యానవన పంటల సాగు ద్వారా అత్యధిక తలసరి ఆదాయాన్ని నమోదు చేసిన…

ఒక్కరోజులోనే రూ. 3300కు పైగా పడిపోయిన షేర్ ధర.. అసలేమైంది? చైనా ఎంట్రీతోనే ఇలా..

Power Sector Stocks Crash: భారత స్టాక్ మార్కెట్లలో శుక్రవారం (జులై 3) ఉత్సాహభరితమైన ట్రేడింగ్ కొనసాగుతోంది. ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నప్పటికీ, పవర్ సెక్టార్‌కు చెందిన…