ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా.. పర్యాటకం, వినోదం, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగంగా సాగుతుండగా.. ఇప్పుడు...
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. గ్రామీణ బ్యాంకుల్లో మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు సర్వీస్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు...
Andhra Pradesh: కడప జిల్లా పులివెందుల నగరంలోని ముద్దనూరు రోడ్డులో శివకాశి అనే విశ్రాంత ఉపాధ్యాయుడు చిట్టీలు నిర్వహించడం, వడ్డీ వ్యాపారం చేస్తూ తన మంచి తనంతో అందరినీ ఆక్టుకున్నాడు. స్థానికంగా ఉన్నవారు...
తెలుగు రాష్ట్రాల్లో మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో వాహనాలను అనుమతించనున్నారు. పనులన్నీ పూర్తి కావడంతో త్వరలో ప్రారంభించనున్నారు. ఈ హైవేలో...
ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభివృద్ధి కలలకు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త దిశ చూపారని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం...