ఏపీ కేబినెట్ సమావేశానికి ఆరుగురు మంత్రులు గైర్హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఆరుగురు మంత్రులు హాజరుకాలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా నాదెండ్ల...
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి తిరిగి ఎన్నికయ్యాక డొనాల్డ్ ట్రంప్.. పలు దేశాలపై విచ్చలవిడిగా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీన్ని చెల్లదంటూ అక్కడి సుప్రీం కోర్టు కూడా తీర్పు వెలువరించింది. అయితే భారత్,...
మూసీ నది పునరుద్ధరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం బాపూఘాట్ వద్ద రూ.400 కోట్లతో ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధమైంది. 150 మీటర్ల...
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ జగజ్జేతగా అవతరించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా వరుసగా రెండు ఎడిషన్లలో ఛాంపియన్గా నిలిచిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్ పోరులో...
దేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన SUVలలో ఒకటైన టాటా సియెర్రా చివరికి భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ₹11.49 లక్షల (ఎక్స్-షోరూమ్ – పరిచయ ధర) ప్రారంభ ధరకే విడుదలైన ఈ కొత్త సియెర్రా,...