తాజా వార్తలు

విద్యుత్ ఛార్జీలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక కొత్త రూల్స్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపబోమని కూటమి నేతలు పదేపదే చెబుతున్న నేపథ్యంలో, తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ట్రూ-అప్ ఛార్జీలపై ప్రతిపాదనలు...

మార్కాపురంలో భయానక బస్సు ప్రమాదం.. 13 మంది సజీవదహనం, మరో 7 మంది పరిస్థితి విషమం

తెల్లవారుజామునే ప్రాణాలు కరిగిపోయాయి. గమ్యస్థానానికి చేరుకునేలోపే, మృత్యువు అగ్నికీలల రూపంలో దాడి చేసింది. మార్కాపురం జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం హృదయ విదారక దృశ్యాలను మిగిల్చింది. మరోసారి ట్రావెల్స్ బస్సు...

సింహాచలం చందనోత్సవం.. మూడు రోజులు ముందే దర్శన టికెట్లు, కీలక నిర్ణయం

సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై విశాఖపట్నం జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సమీక్ష చేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి చందనోత్సవం ఏర్పాట్లపై చర్చించారు. చందనోత్సవంలో సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని...

విజయవాడ టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్ మహిళ అదుపులో, సయీదా బేగం ఎవరు?

Hyderabad Woman Arrested In Vijayawada AQIS Link Case: విజయవాడ ఉగ్ర లింకుల కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో తాజాగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌...

సింహాచలం చందనోత్సవం.. 3 రోజుల ముందే దర్శన టికెట్ల జారీ నిర్ణయం

Simhachalam Temple Chandanotsavam Arrangements Review: సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై విశాఖపట్నం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి Dola Sree Bala Veeranjaneya Swamy సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లపై...

Popular

Subscribe

spot_imgspot_img