తాజా వార్తలు

అలర్ట్! పాన్ కార్డు నుంచి ఎస్బీఐ కార్డ్ వరకు మార్పులు.. రేపటి నుంచి కొత్త రూల్స్

PAN Card New Rules: మార్చి నెల ముగియడంతో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ నేపథ్యంలో పలు ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా టాక్స్...

చంద్రబాబుకు ఊరట.. మూడు పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు, గత ప్రభుత్వ హయాంలో కేసు

ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక నిర్ణయం తీసుకుంది మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు పిటిషన్‌లను కోర్టు కొట్టేసింది. సీబీఐకి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు...

‘ది కంప్లీట్ మ్యాన్’ రేమండ్ దిగ్గజం విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత

Vijaypat Singhania Death: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రేమండ్ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా ఇక లేరు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన.. శనివారం తుదిశ్వాస విడిచారు....

ఏపీ కేబినెట్‌ భేటీ.. రాజధాని అమరావతికి చట్టబద్ధత, పునర్విభజన చట్ట సవరణకు తీర్మానం

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ.. కేబినెట్ కీలక తీర్మానం చేసింది. అదే సమయంలో ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్-5ని సవరించాలని కూడా మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో...

నెలకు కేవలం రూ.55తోనే రూ.3000 పెన్షన్.. ఈ ప్రభుత్వ పథకం వివరాలు ఇవే!

Govt Pension Scheme: నెలకు కేవలం రూ.55 చెల్లిస్తే జీవితాంతం నెలకు రూ.3,000 పెన్షన్ పొందే అద్భుత పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అదే ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్...

Popular

Subscribe

spot_imgspot_img