తాజా వార్తలు

హైదరాబాద్‌ కంటే అమరావతిలో భూముల ధర ఎక్కువ.. అప్పుడు నా మాట నమ్మినవారు ఇప్పుడు కోటీశ్వరులు: చంద్రబాబు

వైసీపీ నాశనం చేయాలనుకున్న అమరావతిని తాము శాసనం చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం నేపథ్యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు.. కేంద్ర...

అమరావతి అజరామరం.. జగన్ ఒక్క ఇటుకను కూడా తాకలేడు: నారా లోకేష్

అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపటంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. అమరావతి బిల్లుపై చర్చను తాను టీవీలో చూశానన్న లోకేష్.. ఆ సమయంలో ఉద్వేగంతో రోమాలు నిక్కబొడుచుకున్నాయని పేర్కొన్నారు....

ఘోర విషాదం.. కొండను ఢీకొట్టి కూలిన యుద్ధ విమానం, 29 మంది దుర్మరణం

రష్యాలో విషాదం.. కొండను ఢీకొట్టి కూలిన సైనిక విమానం, 29 మంది మృతి రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రక్షణ శాఖకు చెందిన సైనిక రవాణా విమానం కుప్పకూలి 29 మంది ప్రాణాలు...

హనుమాన్ శోభాయాత్రలతో మార్మోగనున్న హైదరాబాద్.. 168 ర్యాలీలకు ఏర్పాట్లు పూర్తి

హనుమాన్ జయంతి: హైదరాబాద్‌లో హై అలర్ట్.. 168 శోభాయాత్రలకు కట్టుదిట్టమైన బందోబస్తు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరం మొత్తం భక్తి వాతావరణంలో మునిగిపోనుంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో నిర్వహించనున్న హనుమాన్ శోభాయాత్రల...

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.. జనగణనకు ఎన్యుమరేటర్లుగా, గౌరవ వేతనం రూ.25వేలు?

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభంకానుంది.. రెండు దశల్లో దీన్ని చేపట్టనున్నారు. తొలిదశలో భాగంగా గృహ గణన.. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ ఉంటుంది. మొబైల్‌ యాప్‌ ద్వారా...

Popular

Subscribe

spot_imgspot_img