తాజా వార్తలు

ఏపీ రాజధానిగా అమరావతికి ఆమోదం.. ‘2024 జూన్ 2’ నుంచి ఎందుకు నోటిఫై చేశారో తెలుసా!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత దక్కింది. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో చట్టరూపం దాల్చింది.. ఆ వెంటనే కేంద్ర న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2024 జూన్‌ 2 నుంచి...

తిరుమల హుండీలో చెల్లని నోట్లు.. టీటీడీకి భారీ తలనొప్పి

Tirumala Hundi Issue: శ్రీవారి హుండీలో చెల్లని నోట్ల సమస్య.. టీటీడీకి తలనొప్పి భారత్‌లో డీమోనిటైజేషన్ తర్వాత పాత రూ.500, రూ.1000 నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొత్తగా...

హ్యుందాయ్ బంపరాఫర్.. కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు.. ఏ మోడల్‌పై ఎంతో ఫుల్ లిస్ట్ ఇదిగో..

దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు.. విక్రయాలు పెంచుకునేందుకు ఆఫర్లు తీసుకొస్తూనే ఉంటాయి. ఇప్పుడు హ్యుందాయ్ మోటార్ ఇండియా.. ఏప్రిల్ నెలలో పలు మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. గరిష్ఠంగా రూ. 1.10 లక్షల...

ఏపీలో వారందరి ఉద్యోగాలను రెండు నెలల్లో పర్మినెంట్ చేయండి.. హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. వీరిని నామమాత్రపు జీతాలతో నియమించుకుని పనిచేయించుకోవడం శ్రమ దోపిడికి పాల్పడటమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. వివిధ...

LPG కొరతపై సర్కార్ ఫోకస్.. చిన్న సిలిండర్లతో భారీ ఉపశమనం

LPG Shortage: గ్యాస్ కొరతపై సర్కార్ యాక్షన్.. చిన్న సిలిండర్లతో వినియోగదారులకు ఊరట ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తీవ్రంగా మారుతున్న పరిస్థితుల్లో భారత్‌లో ఎల్పీజీ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి...

Popular

Subscribe

spot_imgspot_img