ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత దక్కింది. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో చట్టరూపం దాల్చింది.. ఆ వెంటనే కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి...
Tirumala Hundi Issue: శ్రీవారి హుండీలో చెల్లని నోట్ల సమస్య.. టీటీడీకి తలనొప్పి
భారత్లో డీమోనిటైజేషన్ తర్వాత పాత రూ.500, రూ.1000 నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొత్తగా...
దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు.. విక్రయాలు పెంచుకునేందుకు ఆఫర్లు తీసుకొస్తూనే ఉంటాయి. ఇప్పుడు హ్యుందాయ్ మోటార్ ఇండియా.. ఏప్రిల్ నెలలో పలు మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. గరిష్ఠంగా రూ. 1.10 లక్షల...
LPG Shortage: గ్యాస్ కొరతపై సర్కార్ యాక్షన్.. చిన్న సిలిండర్లతో వినియోగదారులకు ఊరట
ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తీవ్రంగా మారుతున్న పరిస్థితుల్లో భారత్లో ఎల్పీజీ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి...