తాజా వార్తలు

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలపై నేడు లోక్‌సభలో మోదీ కీలక ప్రసంగం

ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కీలక ప్రసంగం చేయనున్నారు. ప్రస్తుత పరిస్థితులు, భారతదేశ దృక్పథం, అలాగే అక్కడ...

2029లో జగన్ సీఎం ఖాయం.. కూటమిపై కొడాలి నాని ధాటిగా వ్యాఖ్యలు

కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. త్వరలోనే ప్రజలు సరైన...

పాకిస్తాన్ భారీ దాడులు.. కాబూల్, కందహార్‌లో యుద్ధ వాతావరణం – Operation Ghazab Lil Haq పూర్తి వివరాలు

Pakistan మరియు Afghanistan మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో, గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం మధ్యలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌పై భారీ వైమానిక దాడులు నిర్వహించింది. తాలిబాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలను...

తెలంగాణలో కొత్తగా 100 పబ్లిక్ స్కూళ్లు.. ఆరుట్ల టీపీఎస్ తరహాలో.. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే సౌకర్యాలు..!

ప్రభుత్వ ఉద్యోగం కావాలి. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి, సర్కారు బడుల్లో పిల్లలను చదివించడానికి వెనుకాడుతుంటారు. సౌలతులు ఉండవని, పాఠాలు సరిగా చెప్పరని.. ఇలా రకరకాల కారణాలు చెబుతుంటారు. ఈ పరిస్థితిని...

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి బిగ్ షాక్ తొలగింపుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం ఇకపై వారికే..

ఏపీలో పింఛన్లు పొందుతున్నవారికి షాకింగ్ న్యూస్. పింఛన్ల పంపిణీలో పారదర్శకత తెచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అనర్హుల పింఛన్లను తొలగించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. ఈ మేరకు అసెంబ్లీలో...

Popular

Subscribe

spot_imgspot_img