Category: CRIME

Hyderabad: ఇద్దరు భార్యల మధ్య చిన్న గొడవ.. చివరికి విషాదాంతం.. ఒకరి తర్వాత ఒకరు మృతి!

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. చిన్నపాటి గొడవ ఇద్దరు మహిళల ప్రాణాలను బలిగొంది. భర్త రెండో భార్యపై ఓ మహిళ దాడి…

Medico Priyanka: మరికొన్ని గంటల్లో మెడికో ప్రియాంక అంత్యక్రియలు.. స్వగ్రామంలోనే తుది వీడ్కోలు!

గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన జూనియర్ డాక్టర్ ప్రియాంక ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర…

ప్రేమ పెళ్లి.. మరో మహిళతో ఎఫైర్.. అత్త అడ్డుగా ఉందని దారుణ హత్య!

తెలంగాణలోని సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో వెంకట నరసమ్మ అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఆమె అల్లుడు తిరుపతిరావే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మరో…

ఏడాదిన్నరగా తలుపులు తెరుచుకోలేదు.. పేగుబంధం పలకరించలేదు.. చివరికి అస్థిపంజరమే మిగిలింది!

సుమారు 18 నెలలుగా మూసి ఉన్న ఇంట్లో 57 ఏళ్ల మహిళ అస్థిపంజరంగా కనిపించిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఒంటరిగానే జీవించేవారని పోలీసులు తెలిపారు.…

వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది.. మంత్రి టీజీ భరత్ ధ్వజం

వైసీపీ నేతలపై ఏపీ మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)పై…

Tirumala: ఫొటోలో చూసి అమాయకులు అనుకునేరు.. తిరుమలలో వీళ్లు చేసే పనులు తెలిస్తే ఛీ అంటారు..

తిరుమలకు వచ్చే భక్తులారా జాగ్రత్త.. గదులు ఇప్పిస్తామంటూ వచ్చే దళారులను నమ్మి మోసపోకండి. నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ రూమ్‌లను బుక్ చేసి, భక్తులకు అధిక ధరలకు…

ప్రియాంక కేసులో కీలక మలుపు.. మాతృత్వం నుంచి హత్య కేసుగా మార్పు

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు హత్యాయత్నం కింద నమోదైన కేసును, ఆమె మృతి చెందడంతో హత్య కేసుగా మార్చారు.…

పాపం ప్రియాంక.. చివరి ప్రయత్నంగా అప్నియా టెస్ట్.. రాజమండ్రి మెడికో హెల్త్ అప్డేట్ ఇదే..

రాజమండ్రిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్యులు బ్రెయిన్‌డెడ్ పరిస్థితిపై…

Andhra Pradesh: ఒక హత్య.. రెండు పార్టీల రాజకీయాలు.. రక్తం ఒక్కటే.. కథనాలు రెండు..

ఒక వ్యక్తి ప్రాణం పోతే ఆ కుటుంబంలో చీకటి అలుముకుంటుంది. కానీ మన రాజకీయ క్షేత్రంలో మాత్రం ఆ శవం పైనే కుర్చీలాట మొదలవుతుంది. హత్య జరిగిన…

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూడగా అస్థిపంజరం!

కర్ణాటక రాజధాని బెంగళూరులో కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని బగలగుంటె ప్రాంతంలో ఏడాదిగా మూసి ఉన్న ఓ డ్యూప్లెక్స్ ఇంట్లో 52 ఏళ్ల మహిళ…