Category: news

Andhrapradesh News

ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్‌డేట్.. వాటికి NHAI ఆమోదం

ఏపీ రాజధాని అమరావతికి మణిహారంగా భావిస్తున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై మరో అప్ డేట్ వచ్చింది. అమరావతి ఓఆర్ఆర్ ఐదు జిల్లాల పరిధిలో నిర్మిస్తున్నారు.…

తిరుమల శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు.. ఎక్కడ దొరుకుతాయంటే, ఆన్‌లైన్‌లో బుక్ చేస్కోవచ్చు

తిరుమల శ్రీవారి భక్తులకు 2026 క్యాలెండర్లు, డైరీలు అందుబాటులోకి వచ్చాయి. టీటీడీ వివిధ రకాల క్యాలెండర్లు, డైరీలను ఆకర్షణీయంగా ముద్రించి, పలు ధరల్లో అందిస్తోంది. తిరుమల, తిరుపతితో…

సరదాకేమో అనుకున్నా, అస్సలు ఊహించలేదు.. టాలీవుడ్ నటిపై ఎమ్మెల్సీ నాగబాబు ట్వీట్

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటింది! ఇటీవల జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎమ్మెల్సీ నాగబాబు కూడా…

ఆ గ్రామంలో ఒక్కో ఓటుకు రూ. 20 వేలు.. ఇప్పటివరకు ఇదే రికార్డ్

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని నర్కూడ గ్రామంలో.. సర్పంచ్ అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ. 15 వేల…

Andhra: వారసులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ రూ.100కే భూముల రిజిస్ట్రేషన్..

చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ భూమి రిజిస్ట్రేషన్‌ను కేవలం రూ.100 కే చేయాలని నిర్ణయం తీసుకుంది. రూ.10 లక్షల లోపు…

పశ్చిమలో రుద్రాక్ష చెట్లు చూసేందుకు ఎగబడుతున్న స్థానికులు!

ఏలూరు : రుద్రాక్ష ధారణ చేస్తే సాక్షాత్తు ఆ పరమశివుని అనుగ్రహం తమకు ఉన్నట్లు గానే భావిస్తారు హిందువులు అంతే కాదు రుద్రాక్ష ధారణ వలన మానసిక…

తిరుమలలో పట్టు వస్త్రాల స్కామ్.. అసలు ఎలా బయటపడిందంటే..?

ఆ పట్టు వస్త్రాన్ని ముట్టుకుంటేనే మహా పుణ్యమని భావిస్తారు.. మెడలో వేసుకుంటే శ్రీవారి ఆశీర్వాదం అందినట్టేనని పులకించిపోతారు.. జీవితంలో ఒక్కసారైనా దానిని కప్పుకోవాలని తహతహలాడతారు. అంతటి పవిత్రత…

ఇదికదా గుడ్‌న్యూస్ అంటే.. వచ్చే మార్చి నాటికి భారీగా ఉద్యోగ నియామకాలు! వీరికి ఫుల్‌ డిమాండ్

రాబోయే త్రైమాసికంలో పలు కంపెనీ యాజమన్యాలు దేశ వ్యాప్తంగా మరిన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నాయి. మ్యాన్‌పవర్‌గ్రూప్ సర్వే ఈ మేరకు వెల్లడించింది. బడా కంపెనీల్లో జాబ్‌ ఆపర్స్…

ఏపీలో అక్కడ రియల్ బూమ్.. భూముల ధరలకు రెక్కలు కానీ అదే సమస్య?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవిశాఖపట్నం అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారించింది. సాగర తీరం విశాఖను ఏపీ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే విశాఖపట్నానికి జాతీయ,…

Real Estate Scam: అధిక వడ్డీ ఆశ చూపి రూ.300 కోట్లు కొట్టేశారు!

తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే భారీగా సొమ్ము తిరిగొస్తుందని మభ్యపెట్టిన మరో సంస్థ బోర్డు తిప్పేసింది. ఒకసారి రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే ఒక గుంట భూమి,…