Category: news

Andhrapradesh News

ఏపీలో ప్రజలకు డబుల్‌ అలర్ట్‌.. పెరుగుతున్న చలి..పొంచి ఉన్న వానగండం వీడియో

విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నవంబరు 21న ఆగ్నేయ…

వైజాగ్‌కు కొత్త పేరు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్

విశాఖపట్నంలో పెట్టుబడుల జాతరతో సీఐఐ భాగస్వామ్య సదస్సు సందడిగా సాగుతోంది. లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి, వేలాది ఉద్యోగాలు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్‌కు సరికొత్త…

పుణెకు చెందిన భక్తుడి పెద్దమనసు.. తిరుమల శ్రీవారి భక్తులకు ఉచితంగా

తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. పుణెకు చెందిన సంస్థ రూ.74.24 లక్షల విలువైన ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించారు. ఈ మేరకు తాళాన్ని…

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలు

శబరిమల క్షేత్రంలో అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్ధం కాట్పాడి -సేలం మీదుగా కొట్టాయం వరకు ఈ నెల 24న ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. శబరిమలై…

హైదరాబాద్: 9999 నంబర్‌కు రూ.22.72 లక్షలు

ఫ్యాన్సీ నంబర్ల ఆన్‌లైన్‌ వేలంలో రవాణా శాఖకు రూ.65.38 లక్షల ఆదాయం సమకూరింది. ఖైరతాబాద్‌ ఆర్‌టీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వేలంలో టీజీ 09 హెచ్‌ 9999…

తిరుమలలో తలనీలాలు తీసే ఉద్యోగాలు రూ.4లక్షలు లేడి కిలాడి కథ మామూలుగా లేదుగా.

ఆమె న్యాయవాదిగా అందరికి పరిచితం.. మంగళగిరిలోనే ఒక ఆపీస్ నడపుతూ ఉండేది.. దీంతో ఆమె పట్ల స్తానికులకు నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలోనే కొంతమంది ఆమె చుట్టూ…

కార్తీకమాసంలో అద్భుతం శివయ్యే ఆ ఊరికి వచ్చాడా..?

ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ నది మరోసారి ఆధ్యాత్మిక చరిత్రను మెలకువ చేసింది. కురిచేడు మండలం ముష్ట్లగంగవరం సమీపంలో నది గర్భంలో వెలుగుచూసిన శివలింగం, నంది విగ్రహాలు గ్రామస్థుల్లో…

ఆ రైల్వే స్టేషన్‌ దశ తిరిగింది.. ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్.. రూ.286.30 కోట్లతో

2027 గోదావరి పుష్కరాలకు రైల్వేశాఖ భారీ సన్నాహాలు చేస్తోంది. రాజమహేంద్రవరం స్టేషన్‌లో రూ.286.30 కోట్లతో కొత్త నిర్మాణాలు, విస్తరణ పనులు ఊపందుకున్నాయి. 1,012 ప్రత్యేక రైళ్లు, అదనపు…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం.. భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్

యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కించడానికి 42 టేబుళ్లు ఏర్పాటు…

పాత ప్లేయర్లను వెనక్కి తెచ్చుకునే ప్లాన్‌లో ముంబై.. కేకేఆర్, సన్‌రైజర్స్‌తో చర్చలు

ఐపీఎల్ 2026 కోసం ముంబై ఇండియన్స్ తమ జట్టును బలోపేతం చేసుకుంటోంది. లక్నో నుంచి శార్ధూల్ ఠాకూర్‌ను తీసుకుంటున్న వార్తలు వచ్చిన తర్వాత, ఇప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్…