Category: news

Andhrapradesh News

అర్థరాత్రి ఆపదలో ఉన్న తల్లీబిడ్డకు అండగా.. మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. నాలుగు నెలల చంటిబిడ్డకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ప్రవళిక అనే మహిళ రాత్రి ఒంటి…

తిరుమలలో చాలా రోజుల తర్వాత ఇలా.. ఒక్కరోజులోనే రికార్డు నమోదు

తిరుమలలో చాలా రోజుల తర్వాత స్వామివారికి ఒక్కరోజులో భారీగా ఆదాయం సమకూరింది. ప్రతి రోజూ సాధారణంగా రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది.…

Andhra Pradesh: రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత

కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొలం భూ సర్వేకు సంబంధించి రెవెన్యూ అధికారుల తీరుపై మనస్థాపం చెంది ఈరమ్మ (77) అనే వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.…

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్‌.. భూసేకరణలో తొలి అడుగు, ఈ నాలుగు చోట్ల మెట్రో స్టేషన్‌ల కోసం!

విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక అడుగు ముందుకు పడింది. ప్రాజెక్టులో కీలకమైన భూసేకరణ కోసం ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్‌ ప్రతినిధులు గన్నవరంలో పర్యటించారు.…

హైదరాబాద్ శివారులో రూ.4,621 కోట్లతో రేడియల్ రోడ్డు.. 100 మీటర్ల వెడల్పుతో ఆరు లైన్ల రహదారి

హైదరాబాద్ దక్షిణ భాగంలో నిర్మిస్తున్న రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు-1 పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.4,621 కోట్లతో రెండు దశల్లో నిర్మిస్తున్న ఈ 41.5 కిలోమీటర్ల…

హైదరాబాద్‌లో ‘నో టాలరెన్స్’ జోన్లు.. ట్రాఫిక్‌ రద్దీకి చెక్, వాహనాల పార్కింగ్‌పై కొత్త నిబంధనలు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రధాన ప్రాంతాల్లోని రహదారులను నో టాలరెన్స్ జోన్లుగా ప్రకటించాలని అధికారులు ప్రతిపాదించారు. అక్రమ పార్కింగ్‌పై కఠిన చర్యలు, మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు,…

టీడీపీలో మరో రెండు కుటుంబాల మధ్య వియ్యం.. ఎమ్మెల్యే కుమార్తె, ఆర్టీసీ ఛైర్మన్ కుమారుడి వివాహం

టీడీపీలో మరో రెండు కుటుంబాలు వియ్యం అందుకోబోతున్నాయి. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుమార్తె.. కడప ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్, అనంతపురం టీడీపీ అధ్యక్షుడు పూల…

‘IIT చదివి కలెక్టర్‌ అవుతానన్నావ్‌ కదా తల్లీ.. ఎందుకిలా ఒంటరి వాడిని చేశావ్‌..’ ఓ తండ్రి గుండె కోత

జమ్మలమడుగు తహసీల్దార్ సాయినాథ్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అస్సాంలోని ఐఐటీ గువాహటిలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఆయన కుమార్తె చేతన (20) బ్రహ్మపుత్ర…

భార్యను చంపి.. దర్గాలో పీర్ల ముందు పడేశాడు! వారం రోజుల ముందే..

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను కత్తితో హత్య చేసిన భర్త, మృతదేహాన్ని దర్గా సమీపంలో పడేసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు…

Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఒకటైన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్…