కారు కొనాలనుకుంటున్నారా? అది కూడా రూ.10 లక్షల బడ్జెట్లోనేనా..? లోన్ తీసుకొని కార్ తీసుకుకోవాలనుకుంటే.. 5 సంవత్సరాల కాలానికి రూ.10 లక్షల వరకు చౌకైన రుణాలను అందించే బ్యాంకులు ఏవో ఒకసారి తెలుసుకోండి....
అదానీ గ్రూప్, నవంబర్ 14, శుక్రవారం, వచ్చే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో రూ.1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడులు పోర్టులు, సిమెంట్, డేటా సెంటర్లు, ఎనర్జీ, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో...
ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత డబ్బులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. అర్హులైన 46 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.7 వేలు చొప్పున జమ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 3, సోమవారం, యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా హిందూజా గ్రూప్తో మొత్తం ₹20,000 కోట్లు విలువైన అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశారు.
MoU ప్రకారం,...
ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలోని బండపల్లీ గర్ల్స్ ట్రైబల్ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయిని, ఇద్దరు విద్యార్థినులతో తన కాళ్లు మసాజ్ చేయిస్తున్న వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో సస్పెండ్ చేశారు.
వీడియోలో...